logo

తీర ప్రాంత మండలాలో రెండు నెలలు వేట నిషేధం



భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర
ప్రాంతాల్లో జూన్ 14 వరకు రెండు నెలలపాటు
మత్స్యకారులకు వేట నిషేధం విధించాయి. ఈ రెండు
నెలల కాలంలో సముద్రంలోని మత్స్య సంపద ఉత్పత్తి
వృద్ధి చెందనుంది. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు,
రొయ్యలను సంరక్షించడం వాటి సంతతి పెరుగుదలను
ప్రోత్సహించడం ద్వారా సముద్ర మత్స్య సంపద
సుస్థిరతను సాధించవచ్చన్న ఆలోచనతో 2నెలలు వేట
నిషేధించాయి.

0
0 views